tag:blogger.com,1999:blog-5469185813641742669.post5611017229735886253..comments2023-05-02T19:47:07.029+05:30Comments on అదంతే!!: రెచ్చగొడితే రెచ్చిపోయి చచ్చిపోయే పిచ్చి జనం!విశ్వామిత్రhttp://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5469185813641742669.post-68790684520271924022010-05-31T10:21:08.233+05:302010-05-31T10:21:08.233+05:30@పుల్లాయన....థాంక్సండీ!!
@శ్రావ్యగారూ..ఈ మధ్య ఆరో...@పుల్లాయన....థాంక్సండీ!!<br /><br />@శ్రావ్యగారూ..ఈ మధ్య ఆరోగ్య సూత్రాల్లో టీవీ చూడకపోవడం ఒకటి అని ఒకరు చెపితే చూడడం మానేశానండీ..అలాగే కొన్ని బ్లాగులు కూడా..))....ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. <br /><br />@రహంతుల్లా గారూ.... జై సమైక్య ఆంధ్ర...!!విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-91357117164549211792010-05-30T08:38:11.714+05:302010-05-30T08:38:11.714+05:30తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్ల...తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్.అవతల సహించలేని వ్యక్తులు హింసకుపాలపడతారు అని తెలిసినప్పడు ఇలాంటి సామరస్య మార్గం ఎన్నుకోవాలి.అసహన పరిస్థితిలో దగ్గరకుపోయి ఓదార్చే బదులు మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.<br /><br />జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.<br /><br />విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాలు ఏర్పాటుచేయటం ద్వారా కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.<br /><br />రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.<br /> <br />యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-8400748913357361832010-05-29T18:50:50.690+05:302010-05-29T18:50:50.690+05:30చాల రోజుల తరవాత రాసారు !. బాగా చెప్పారు ఎవరిదీ కా...చాల రోజుల తరవాత రాసారు !. బాగా చెప్పారు ఎవరిదీ కాదు పాపం అంటే ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఇలాంటి నాయకులకు కి చెంచాగిరి చేసే గొర్రెల మంద మధ్యలో ఉండటం మన ఖర్మ !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-23296012255570727682010-05-29T15:29:58.783+05:302010-05-29T15:29:58.783+05:30baaga chepparubaaga chepparuపుల్లాయనhttps://www.blogger.com/profile/15536345477518793609noreply@blogger.com